Wednesday, 8 September 2021

రఘురామ టార్గెట్ సజ్జల -హైకోర్టులో పిల్ : ఆయన చేస్తుంది ఇదే : కట్టడి చేయండి- చర్యలకు ఆదేశించండి..!!

ఇప్పటికే సీఎం జగన్...ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జలను టార్గెట్ చేసారు. తాజాగా సజ్జల ను నిలువరిస్తూ..ఆయన పైన చర్యలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలు చేసారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WZXHET
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour