Thursday, 30 September 2021

నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు - మంత్రి వ్యాఖ్యల వైరల్ : తాజా మంత్రుల్లో కలకలం..!!

ఏపీ కేబినెట్ లో మంత్రుల పరిస్థితి విచిత్రంగా ఉంది. ప్రస్తుతానికి వారు మంత్రులే. భవిష్యత్ లో మంత్రులుగా ఉంటారా లేదా. సీనియర్లలోనూ ఇప్పుడు అడే డిస్కషన్. ముఖ్యమంత్రి జగన్ తన రెండున్నారేళ్ల పాలన తరువాత 90 శాతం మంత్రులను మారుస్తానంటూ తొలి సారి కేబినెట్ కూర్పు సమయంలో స్పష్టం చేసారు. దీంతో...సీనియర్లు..బలంగా ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3imUHd2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour