Saturday, 25 September 2021

వరంగల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ .. క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి తోసేయడంతో ఒక విద్యార్థి మృతి

వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట లో బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం జరిగింది. ఇద్దరు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం వద్ద ఉన్న బాలాజీ ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎగ్ దోశ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oc3BxT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour