Tuesday, 14 September 2021

కరెంట్ బిల్లుల బాదుడుతో జగన్ సర్కార్ కొత్త షాక్ : అప్పుడు వందల్లో.. ఇప్పుడు వేలల్లో; టీడీపీ ఫైర్

విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్త షాక్ ఇస్తుందన్న దేవినేని ఉమా ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా వైసిపి సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . విద్యుత్ వినియోగదారులకు సర్కార్ కొత్త షాక్ ఇస్తోందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై ఆయన తీవ్రస్థాయిలో అసహనం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ljAEwU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour