Thursday, 16 September 2021

ఉన్న ఇల్లు కూల్చేశారు-ఒంటి మీద బట్టలే మిగిలాయి-ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి : రేపిస్ట్ రాజు ఫ్యామిలీ

రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా అతని కుటుంబ సభ్యులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్న ఒక్క దిక్కును కోల్పోయామని తమకూ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. రాజు భార్య మౌనిక,అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.రాజు ఆత్మహత్య చేసుకోలేదని.... పోలీసులే చంపేశారని ఆరోపించారు. రాజు ఆత్మహత్య వార్త వెలుగుచూశాక ఈ ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hFSrxj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour