రేపిస్ట్ రాజు ఆత్మహత్యపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా అతని కుటుంబ సభ్యులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్న ఒక్క దిక్కును కోల్పోయామని తమకూ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. రాజు భార్య మౌనిక,అతని తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.రాజు ఆత్మహత్య చేసుకోలేదని.... పోలీసులే చంపేశారని ఆరోపించారు. రాజు ఆత్మహత్య వార్త వెలుగుచూశాక ఈ ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hFSrxj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment