Wednesday, 29 September 2021

పోసానిపై పవన్ ఫ్యాన్స్, జనసేన ఫిర్యాదు.. పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు; తానూ కేసు పెడతానన్న పోసాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. పోసాని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణ మురళిపై పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ukvO6D
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour