హన్మకొండ: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ను సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతివారం జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈ మంగళవారం హైదరాబాద్ నగర శివార్లలోని పీర్జాదిగూడలో పర్యటించనున్నారు. బోడుప్పల్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kkbUoN
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment