Monday, 20 September 2021

సీఎం సీటును అమ్ముకోవాల్సి వస్తుందని భయమా: కేసీఆర్‌పై షర్మిల ఫైర్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో

హన్మకొండ: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతివారం జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. తన దూకుడును కొనసాగిస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈ మంగళవారం హైదరాబాద్ నగర శివార్లలోని పీర్జాదిగూడలో పర్యటించనున్నారు. బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిరుద్యోగ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kkbUoN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour