Monday, 27 September 2021

ఏపీలో భారీ వర్షాలు-జలదిగ్బంధంలో గ్రామాలు- నిలిచిన రాకపోకలు-రైళ్ల ఆలస్యం

ఏపీలో గులాబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి తుపాను తీరం దాటడంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. విశాఖవైపు వెళ్లే పలు రైళ్లు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం జరుగుతోంది. వర్షాలతో రాష్ట్రంలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39G8C9u
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour