న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ లక్షలాది మంది ప్రాణాలు తీస్తుండగా.. ఆ మహమ్మారి కట్టడికి అనేక పరిశోధనలు చేసి వ్యాక్సిన్లు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే, ఇప్పుడు కొందరు అక్రమార్కులు నకిలీ వ్యాక్సిన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నకిలీ వ్యాక్సిన్ల వాడకంతో బాధితుల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38INcYB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment