Tuesday, 14 September 2021

పశ్చిమ బెంగాల్‌లో పొలిటికల్ వార్: అసెంబ్లీ స్పీకర్‌కు సీబీఐ, ఈడీ

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌‌లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయపరమైన ఇబ్బందులు తప్పనట్టే కనిపిస్తోంది. ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించినప్పటికీ- వరుసగా కేసులను ఎదుర్కొంటోంది. కొద్దిరోజుల కిందటే మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ లోక్‌సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడోసారి సమన్లు జారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/394OEor
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour