ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపకరించిన పథకాల్లో అమ్మఒడి కూడా ఒకటి. రెండేళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ పథకంలో ప్రభుత్వం మార్పులు చేయలేదు. అలాగే లబ్దిదారుల్లో ఎక్కువగా కోతలు కూడా విధించలేదు. కానీ రోజురోజుకూ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి దారుణంగా మారుతుండటంతో అమ్మఒడిపైనా ఈ ప్రభావం పడటం ఖాయమైంది. ఇప్పటికే మిగతా పథకాల్లాగే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ts6082
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment