Saturday, 25 September 2021

జగన్ పిరికిపంద-ఢిల్లీ టూర్ రద్దుపై రామ్మోహన్ నాయుడు అనుమానాలు-పాదయాత్రకు బెణకని కాలు....

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీసా సాగిపోతున్న పోరులో నిత్యం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో తాజాగా శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో పాటు సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దుపైనా తనదైన రీతిలో స్పందించారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ.. టీడీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XGU7PP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour