Monday, 27 September 2021

మూడున్నార గంటల్లోనే హైదారాబాద్ టు ముంబాయి : బుల్లెట్ రైల్ రూట్ మ్యాప్ సిద్దం : టెండర్లు-డీపీఆర్..!!

హైదరాబాద్ మరో కీర్తి అందుకోబోతోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నుంచి దేశ వాణిజ్య రాజధాని మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదనలకు ఇప్పుడు కార్య రూపం మొదలైంది. కేంద్రం బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కొత్త ప్రతిపాదనకు డీపీఆర్ సిద్దం చేయాలని నిర్ణియించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ముంబాయికి మెట్రో రైల్ కోసం ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kKlOjK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour