Sunday, 19 September 2021

కెప్టెన్ అమరీందర్ సింగ్: ‘పాకిస్తాన్ పాలకులకు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ సన్నిహితుడు, పంజాబ్ సీఎం పదవికి ఆయన పేరును వ్యతిరేకిస్తా’

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగడానికి ముందే అమరీందర్ సింగ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌‌కు రాజీనామా లేఖ ఇచ్చారు. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గవర్నర్‌ను కలిసి అమరీందర్ రాజీనామా చేసినట్లు ఆయన మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ పేర్కొనట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CoN2Cy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour