ఏపీలో తాజాగా ప్రకటించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. టీడీపీ ఎన్నికల్ని బహిష్కరించిన నేపథ్యంలో వైసీపీ పయనం నల్లేరుమీద నడకే అయింది. అయితే పేరుకు టీడీపీ ఎన్నికల్ని బహిష్కరించినా.. ఆ పార్టీ అభ్యర్ధులు పలుచోట్ల రంగంలో నిలిచారు. అంతే కాదు అధికార పార్టీకి చుక్కలు చూపించారు. అదే సమయంలో టీడీపీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lyxOEg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment