Sunday, 12 September 2021

కారు స్టీరింగ్ రజాకార్లు..ఖాసిం రజ్వీ వారసుల చేతుల్లో: కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన రోజును అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E7Wf3V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour