Tuesday, 21 September 2021

ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్, ఇద్దరు న్యాయమూర్తులు: తెలంగాణ జడ్జి బదిలీ: కంప్లీట్ లిస్ట్ ఇదే

అమరావతి: దేశవ్యాప్తంగా 13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇందులో అయిదు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థానం చలనాన్ని కల్పించగా.. మిగిలిన ఎనిమిదింటికీ కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది. ఈ 13 హైకోర్టుల్లో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రఫుల్ల కుమార్ మిశ్రాను నియమించింది. ఇదివరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CvHSoj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour