Friday, 17 September 2021

రేపిస్ట్ రాజు మృతిపై అనుమానం .. హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటీషన్, నేడు విచారణ

సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పరారైన రాజు ఎట్టకేలకు విగతజీవిగా రైల్వే ట్రాక్ పై దొరికాడు. నిన్న స్టేషన్ ఘనపూర్ సమీపంలోని నష్కల్ రైల్వే ట్రాక్ పై నిందితుడు రాజు శవమై కనిపించాడు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3khwAOf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour