Sunday, 19 September 2021

ఆంధ్రప్రదేశ్: మొదలైన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్న సిబ్బంది

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. దాంతో తుది ఫలితాలు వెలువడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 209 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tWakge
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour