తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్తగా వాణిజ్యరంగంలో అడుగు పెట్టింది. అగరబత్తీల ఉత్పత్తిని ప్రారంభించింది. తన సొంత అవసరాల కోసం అగరబత్తీలను వినియోగించుకోవడంతో పాటు మార్కెట్లో కూడా వాటిని విక్రయించబోతోంది. అగరబత్తీలసు తయారు చేయడానికి ప్రత్యేకంగా ఓ యూనిట్ను కూడా టీటీడీ అధికారులు నెలకొల్పారు. ఈ యూనిట్ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొద్దిసేపటి కిందటే లాంఛనంగా ప్రారంభించారు. అగరబత్తీలను మార్కెట్లోకి విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AaNPGG
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment