Tuesday, 7 September 2021

మళ్లీ అంతే.. కేరళలో తగ్గని కరోనా ఉధృతి

కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. జూ 25 వేలకు త‌గ్గ‌కుండా కొత్త కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా కొత్త‌గా 25,772 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కొత్త‌గా 27,320 మంది క‌రోనా బాధితులు ఆ వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిక‌వ‌రీల 39,93,877కు చేరింది. కొత్త‌గా ఇవాళ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yOCfiN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour