Thursday, 23 September 2021

అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు: ఏమన్నారంటే..?

అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి ఆ ప్రయాణాలు సులభతరం అయ్యేలా చూడాలంటూ ప్రధాని మోదీ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం వ్యాక్సిన్ సర్టిఫికేట్ల గుర్తింపు ద్వారా పరస్పర అవగాహనకు రావాలని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్‌కు వెళుతున్న భారతీయులు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ వారిని క్వారంటైన్‌లో ఉంచడాన్ని భారత్ తప్పుపడుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZnWKqG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour