Monday, 13 September 2021

రైతు కోసం తెలుగుదేశం : జగన్ సర్కార్ టార్గెట్ గా .. రైతన్నకు బాసటగా టీడీపీ సమరశంఖారావం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న టిడిపి మరో కొత్త పోరాటానికి శ్రీకారం చుట్టింది. రైతు కోసం తెలుగుదేశం పేరుతో రైతు సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం ఐదు రోజుల పాటు 25 నియోజకవర్గాల్లో ఆందోళనలను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. టిడిపి ఆందోళనలలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z8pOym
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour