Wednesday, 22 September 2021

అది మంచి పరిణామం... తప్పుగా భావించాల్సిన పనిలేదు... ఆ విషయంలో పోలీసులకు సీఎం జగన్ సూచన...

రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో ఎక్కువ ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడం మంచిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయనే సంశయం పోలీసులకు అక్కర్లేదని... దాన్ని తప్పుగా భావించాల్సిన పని లేదని అన్నారు.పోలీస్ స్టేషన్లకు ఎక్కువ ఫిర్యాదులు రావడం... వాటిపై కేసులు నమోదవడం మంచి పరిణామమని పేర్కొన్నారు.స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lMdaRb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour