Tuesday, 14 September 2021

పట్టాలు తప్పిన గూడ్స్: వరద నీటితో పోటెత్తిన నదిలో పల్టీ కొట్టిన వ్యాగన్లు..నుజ్జునుజ్జు

భువనేశ్వర్: ఒడిశాను భారీ వర్షాలు ముంచెతుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉంటోంది. మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 11 జిల్లాలపై అల్పపీడన ప్రభావం అధికంగా ఉంటోంది. భారీ నుంచి అతిభారీ వర్షాల వల్ల ఈ 11 జిల్లాల్లో ముగ్గురు మరణించారు. సుమారు తొమ్మిది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కేంద్రపారా, ఖుర్దా, కటక్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nzZA5R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour