Wednesday, 15 September 2021

ఎన్నికల కేబినెట్: మంత్రివర్గంలోకి సజ్జల రామకృష్ణా రెడ్డి?: వైఎస్ జగన్ వ్యూహం ఇదే

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయ్యాయి. రెండున్నరేళ్ల కాలానికి జగన్ సర్కార్ చేరువ అవుతోంది. ఈ నవంబర్‌లో జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంటుంది. అదే సమయంలో- కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నవంబర్‌లో దీపావళి పండగ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YZabgz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour