కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు భారత్ తాజాగా పరోక్ష మద్దతు ప్రకటించింది. కరోనా మూలాలు చైనాలోనే ఉన్నాయంటూ అమెరికా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై బహిరంగ చర్చను నివారించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. ఈ మేరకు తాజాగా ముగిసిన బ్రిక్స్ సదస్సులో చైనాకు హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.. త్వరలో జరిగే ఎస్సీవో (SCO) సదస్సులోనూ ఇదే వైఖరి అనుసరించేందుకు సిద్ధమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nzLdi0
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment