Sunday, 26 September 2021

ప్రధాని మోడీని ఆకాశానికెత్తేసిన వైసీపీ ఎంపీ: ఐరాసలో స్పీచ్..అలాంటి వారికి కనువిప్పు

అమరావతి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం పట్ల భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రత్యర్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తోన్నారు. యునానిమస్‌గా ప్రధాని ప్రసంగాన్ని స్వాగతిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఏ ఒక్క దేశం కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదంటూ మోడీ సూచించడం గొప్ప విషయమని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CNDX6t
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour