Monday, 27 September 2021

వైఎస్ జగన్ రూట్‌లోనే పవన్ కల్యాణ్: వైసీపీ సర్కార్ ఆయువుపట్టును టార్గెట్

అమరావతి: ఏపీలో ధియేటర్లు, సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను విక్రయించాలనే అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చుకున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయువుపట్టును టార్గెట్ చేసుకున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3obH9VE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour