Thursday, 2 September 2021

నా పేరు చెప్పి అక్రమాలు చేస్తే-నాకు డబ్బు మీద ఆసక్తి లేదు: భీమిలిలో సెటిల్ అవుతా: సాయిరెడ్డి సంచలనం..!!

వైఎస్సార్ వర్దంతి సభలో రాజ్యసభ సభ్యుడు..వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్ మనసున్న మహా నేత అంటూ కీర్తించారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారన్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నామని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములు ప్రజలకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DxWMM6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour