Monday, 13 September 2021

మడమ తిప్పేస్తున్న జగన్-అదను చూసి కరెంటు షాక్- చెలరేగుతున్న విద్యుత్ సంస్ధలు

ఏపీలో వైసీపీ విపక్షంలో ఉండగా.. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల పెంపు ఉండబోదని వైఎస్ జగన్ పదే పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చీ రాగానే యూటర్న్ తీసుకుని విద్యుత్ ఛార్జీల వడ్డన మాత్రం యథావిధిగా కొనసాగించేస్తున్నారు. దీనికి పెట్టుకున్న ముద్దు పేరు ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు. ఇప్పటికే ఈ ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల కింద కేవలం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X9ezsm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour