Tuesday, 28 September 2021

సుప్రీంకోర్టు తీర్పులపై సర్వత్రా చర్చ-సామాన్యుడి వాదన వీనేందుకూ రెడీ-రోజుకో సంచలనం

దేశ అత్యున్నత న్యాయస్ధానం తాజాగా జూలు విదుల్చుతోంది. సామాన్యుడు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరుసగా సంచలన ఆదేశాలు జారీ చేస్తోంది. ఓవైపు నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరోవైపు బడుగు బలహీన వర్గాలు, మహిళలకు తామున్నామనే భరోసా ఇస్తోంది. మరోవైపు సంస్కరణలను సమర్ధిస్తూనే వాటి ప్రభావం సామాన్యుడిపై సాధ్యమైనంత తక్కువగా ఉండేలా ఆదేశాలు ఇస్తోంది. అదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39HjAeH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour