Friday, 10 September 2021

తాలిబన్లపై భారత్ దే పైచేయి-ఎక్కడికక్కడ చెక్-రష్యా, చైనా సహా బ్రిక్స్ దేశాల కీలక మద్దతు

ఆప్ఘనిస్తాన్ లో వేగంగా మారిపోతున్న పరిణామాలు అంతర్జాతీయంగా పలు దేశాల్ని కలవరపెడుతున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఆప్ఘన్ గడ్డపై తాలిబన్ల రాకతో అల్ ఖైదా సహా పలు ఉగ్రవాద సంస్ధలు తిరిగి విజృంభించే ప్రమాదం ఉందని భావిస్తున్న భారత్.. తన ఆందోళనల్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళుతోంది. దీంతో పలు దేశాలు భారత్ కు మద్దతునిచ్చేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nkKwZY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour