Thursday, 9 September 2021

వైఎస్ జగన్ సొంత జిల్లాలో వజ్రాల గనులు : కడప డైమండ్ మైన్స్ పై సర్వే నివేదిక ; ఏపీ పంట పండినట్టేనా !!

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలలో వజ్రాల వేట కొనసాగుతుంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలలో వజ్రాలు దొరికిన అనేక ఘటనలు ఇప్పటికే మనం విన్నాం. వర్షాలు పడుతున్నాయి అంటే ఎక్కడెక్కడి వజ్రాల వ్యాపారుల దృష్టి ఈ జిల్లాలపై పడుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X0HGi0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour