Wednesday, 15 September 2021

టీటీడీ బోర్డులో ఆ ఎమ్మెల్యేలకు స్థానం- కేబినెట్ ఏర్పాటు లెక్కల్లో : శివసేన నేత- తెలంగాణ నుంచి వీరికే..!!

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మొత్తం 75 మందితో బోర్డు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా రెగ్యలర్ సభ్యులుగా 25 మంది.. ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది వరకు ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా...25 మందిలో ఏపీతో పాటుగా సరిహద్దు రాష్ట్రాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nvbYEh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour