Thursday, 9 September 2021

మహిళలు పిల్లల్ని కనేందుకే-మంత్రులు కావాల్సిన అవసరం లేదు-తాలిబన్ సంచలన వ్యాఖ్యలు

మహిళలంటే తాలిబన్లకు ఎంత చిన్న చూపనేది ఇదివరకు ఎన్నో ఘటనల్లో వెల్లడైంది. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో అత్యంత హింసకు గురైనది మహిళలే. ఆ చీకటి రోజులు మళ్లీ రావడంతో మహిళలు మళ్లీ హక్కుల కోసం నినదించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈసారి తాలిబన్ల ప్రకటనలు కొంత ఉదారంగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగానే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ed2KCH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour