Wednesday, 1 September 2021

పోలవరం నిర్వాసితులను జల సమాధి చేస్తున్న జగన్ రెడ్డి ; గాలిమాటలు చెప్పే గాలిగాడు : డోసు పెంచి లోకేష్ ధ్వజం !!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండవ రోజు పోలవరం ముంపు గ్రామాల పర్యటన కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇచ్చిన నాలుగు వేల కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి తినేసాడు అని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు లోకేష్. గాలి మాటలు చెప్పిన గాలిగాడు అంటూ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DyqiRT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour