బెంగళూరు: బలవంతంగా మతమార్పడులు చెయ్యకుండా, మతమార్పిడిని ప్రోత్సహించకుండా మతమార్పిడి నిరోదక చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. బలవంతంగా మతాలు మార్చడం ద్వారా సమాజంలో తప్పుడు సంకేతాలు పంపించినట్లు అవుతుందని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అక్కడక్కడా బలవంతంగా మతమార్పడిలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి తెలిసిందని, అలాంటి సంఘవ్యతిరేక కార్యకలాపాలకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ATcmAb
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment