Wednesday, 1 September 2021

Afghanistan: కాబూల్‌ చేరిన ఖతర్ టీమ్-తాలిబన్లకు వాళ్లే దిక్కు-ఎలాగైనా అందుకు ఒప్పించే ప్రయత్నం..!

కాబూల్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు పునరుద్దరించబడనున్నాయా... ఆ దిశగా తాలిబన్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారా... ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా,నాటో దళాల నిష్క్రమణతో కాబూల్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న విమానాశ్రయంలోకి విమాన సర్వీసులు నడిపేందుకు ఏ దేశం సాహసించట్లేదు. ఈ నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tbE7RI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour