కాబూల్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు పునరుద్దరించబడనున్నాయా... ఆ దిశగా తాలిబన్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారా... ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా,నాటో దళాల నిష్క్రమణతో కాబూల్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న విమానాశ్రయంలోకి విమాన సర్వీసులు నడిపేందుకు ఏ దేశం సాహసించట్లేదు. ఈ నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tbE7RI
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment