Saturday, 11 September 2021

9/11 దాడులు: దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరిన జో బైడెన్

అమెరికా చరిత్రలోనే అతిపెద్దవైన 9/11 దాడులు జరిగి సరిగ్గా 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అధ్యక్షుడు జో బైడెన్ దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఉండాలని కోరారు. ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 2,977 మందికి ఆయన నివాళులర్పించారు. ''ఆ ఘటనలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3noG1gY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour