మహారాష్ట్రలో అభం శుభం తెలియని ఓ ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అకోలా జిల్లాలో ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఐవి సోకిన రక్తం ఎక్కించినట్టు గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్థానిక ఆరోగ్య అధికారులను కోరినట్లు ప్రజారోగ్య శాఖ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38HGmT2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment