Sunday, 26 September 2021

మోడీ యూఎస్ టూర్ సక్సెస్-65 గంటల్లో 24 మీటింగ్స్-బైడెన్, హ్యారిస్ భేటీలు-క్వాడ్, ఐరాస ప్రసంగాలు

ప్రధాని మోడీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఇవాళ భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలో అడుగుపెట్టిన ప్రధానికి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎదురేగి స్వాగతం పలికారు. బిజీ బిజీగా సాగిన అమెరికా పర్యటనలో ఈసారి ప్రధాని మోడీ పలు కీలక ఫలితాలను రాబట్టారు. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39Kru6V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour