Friday, 17 September 2021

గంగవరం పోర్టు బదిలీకి జగన్ సర్కార్ ఆమోదం-కేబినెట్ లో రహస్య ముద్ర-రూ.645 కోట్లకే

ఏపీలో ప్రైవేటు పోర్టుల్లో ఒకటైన గంగవరం వాటాల విక్రయం విషయంలో అదానీ గ్రూప్ తన పంతం నెగ్గించుకుంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా ఏపీ ప్రభుత్వ వాటా సహా మెజారిటీ వాటాల్ని దక్కించుకుంది. ఈ మేరకు జగన్ సర్కార్ కూడా రహస్యంగా నిర్ణయాలు తీసుకుని మరీ సహకరించింది. దీంతో విశాఖ ఒడ్డున ఉన్న గంగవరం పోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AmlDAC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour