Saturday, 4 September 2021

ఏపీలో ఆస్తిపన్ను పెంపు 600 శాతం-మూలధన విలువతో పెంపే కారణం-హైకోర్టు పిల్

ఏపీలో తాజాగా వైసీపీ సర్కార్ ఆస్తిపన్నును భారీగా పెంచింది. 15 శాతం మాత్రమే పెంచినట్లు చెప్పుకుంది. కానీ తాజాగా హైకోర్టులో దాఖలైన ఓ పిల్ లో పిటిషనర్లు ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా 600 శాతం వరకూ పన్ను పెరగబోతోందని చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయి - అంటూ జనసేన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WUyQSt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour