Sunday, 19 September 2021

చంద్రబాబు కంచుకోటకు బీటలు- కుప్పంలో టీడీపీ అడ్రస్ గల్లంతు : 4 మండలాల్లో వైసీపీ జయకేతనం..!!

మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన సొంత జిల్లా..సొంత నియోజకవర్గంలో వైసీపీ దుమ్ము రేపుతోంది. కుప్పంలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభం తప్పలేదు. కుప్పం మండలంలో 17 ఎంపీటీసీల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించగా, 2 ఎంపీటీసీలకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది. చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్‌ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Apy7Yi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour