Saturday, 11 September 2021

దేశ రాజధానిలో వర్ష బీభత్సం: గత 46 ఏళ్లలో ఎరుగని వర్షాలు, వరదనీటిలో ఎయిర్‌పోర్ట్, రహదారులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు బీభత్సం సృష్తిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలతో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. ఇప్పటికే వర్షం ఆగడం లేదు. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అంతేగాక, ఢిల్లీ విమానాశ్రయం రన్ వేలోనే గాక,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3902iJy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour