Wednesday, 8 September 2021

భారత్ లో 37వేలకు పైగా కొత్త కరోనా కేసులు, 369 మరణాలు, 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. మొన్న నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు నేడు మరోమారు పెరిగాయి. భారతదేశంలో ఈరోజు 37,875 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 21.3 శాతం ఎక్కువ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jQx1Pi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour