Friday, 10 September 2021

దేశంలో 35వేల లోపే కరోనా కేసులు, తగ్గిన మరణాలు: కేరళలో కొనసాగుతున్న ఉధృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజు 40వేలు దాటిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా తగ్గింది. అయితే, దేశంలో కొత్తగా నమోదైన కొత్త కేసుల్లో సగానికిపైగా కేసులు ఒక్క కేరళ నుంచే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hgNxqk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour