Saturday, 18 September 2021

తాజాగా 35వేలను దాటిన కొత్త కేసులు, 281 మరణాలు; టీకా డ్రైవ్ లో భారత్ రికార్డ్ !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశం శనివారం 35,662 కొత్త కోవిడ్ -19 కేసులను నివేదించింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో నమోదయిన మొత్తం కరోనా కేసులు 3.34 కోట్లకు చేరుకుంది. గత 24

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AA0Vxr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour