Friday, 17 September 2021

భారత్ లో మళ్ళీ భారీగా .. తాజాగా 34,403 కరోనా కేసులు, 320 మరణాలు, పండుగలపై కేంద్రం అలెర్ట్

భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 34,403 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 12.5 శాతం ఎక్కువ. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3,33,47,325గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి కారణంగా 320 మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zkQuMB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour